అమెరికన్లు ఆయన కోసం ప్రార్థిస్తున్నారు: ట్రంప్‌
వాషింగ్టన్‌ :   కరోనా వైరస్‌ తో బాధపడుతున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ త్వరగా కోలుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆకాంక్షించారు. ఆదివారం కరోనా వైరస్‌పై జరిపిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ కరోనా వైరస్‌తో పోరాడుతున్న బోరిస్‌కు మా దేశం తరపున మంచి జరగాలని కోరుకుంట…
‘హైదరాబాద్‌కు మంచి పేరు ఉంది.. దయచేసి’
హైదరాబాద్‌ : కరోనా వైరస్‌పై  ఐటీ కంపెనీల ప్రతినిధులతో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వివిధ ఐటీ కంపెనీల సీఈవోలు, హైసియా మెంబర్స్‌, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రతినిధులు హజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. కరోనాపై సోషల్‌ మీడియాలో…
నిఘా యాప్‌.. ఎన్నికల్లో కొత్త ఒరవడి
అమరావతి : స్ధానిక సంస్ధల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీతో పాటు ఇతర ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల్లో అక్రమాలను సామాన్యులు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు నిఘా యాప్‌ రూపకల్పన చేసింది.ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  శనివారం తాడేపల్లిల…
సింగరాయకొండలో రోడ్డు ప్రమాదం
ప్రకాశం : జిల్లాలోని సింగరాయకొండ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీవీఆర్ ఫ్యాక్టరీ సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు బ…
బంపర్‌ ఆఫర్లు.. ఐనా నో ఇంట్రెస్ట్
సిటీబ్యూరో:  రూ.20 వేలుంటే చాలు ఎంచక్కా  ఏ బ్యాంకాకో, సింగపూర్‌కో ఝామ్మంటూ వెళ్లిపోవచ్చు. హాయిగా ఆ దేశాల్లో విహరించి  తిరిగి  సిటీకి వచ్చేయొచ్చు. విదేశాలకు  వెళ్లాలంటే ఇప్పుడు  రూ.లక్షలు  ఉండాల్సిన అవసరం లేదు. ప్రత్యేకించి  మలేసియా, సింగపూర్, థాయ్‌లాండ్‌లకు  కొద్దిపాటు చార్జీలతోనే  వెళ్లిరావచ్చు. …
గర్జించిన కోహ్లి.. కుదేలైన విండీస్‌
హైదరాబాద్‌ : టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి మళ్లీ గర్జించాడు. విశ్వనగరంలో విశ్వరూపం ప్రదర్శించిన కోహ్లి టీమిండియాకు ఒంటి చేత్తో విజయాన్ని అందించి ఔరా అనిపించాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా స్థానిక రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి…